10 May, 2026 | 9:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

నాయకుల్లో మార్పు రావాలి

11-05-2024 12:05 AM

ప్రజలకు నీతులు చెప్పే రాజకీయ నాయకులు ముందు తాము ఓటు విలువ తెలుసుకోవడం ఎంతో మంచిది. ఇది తెలియనందునే అధికారం చేతికి రాగానే, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ఓటర్లను అవమానిస్తుంటారు. ఇవాళ ‘విజయక్రాంతి’ ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది. అలాగే, నేటి యువత ప్రత్యేకించి సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు మాదక ద్రవ్యా లకు అలవాటు పడుతుండటం బాధాకరం. తల్లిదండ్రులు పిల్లల పోకడను ఒక కంట కనిపెడుతుండటం తప్పనిసరి.

రవీందర్, వేములవాడ