8 June, 2026 | 6:40 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

కూసుమంచి తహాశీల్దారుగా సైదులు బాధ్యతలు స్వీకరణ

28-03-2026 03:50 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి నూతన తహాశీల్దారుగా సైదులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు పనిచేసిన తహసీల్దార్ రవికుమార్ బదిలీపై వెళ్ళారు. ఆయన స్థానంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ గా పనిచేస్తున్న సైదులను కూసుమంచికి బదిలీ చేయగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూభారతి పథకానికి కూసుమంచి మండలంను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, సిబ్బంది అందర్ని కలుపుకుని కచ్చితంగా రైతులు మేలు జరిగే విధంగా పనిచేస్తామని హామి ఇచ్చారు.