15 May, 2026 | 11:39 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

ఇంటి వద్దకే సమ్మక్క సారలమ్మ మహాప్రసాదం

21-01-2026 06:48 PM

కుబీర్,(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ ద్వారా సమ్మక్క సారక్క ప్రసాదాన్ని ఆర్టీసీ కౌంటర్లో అందుబాటులో ఉంచినట్లు నిర్మల్ డిఎం పండరి తెలిపారు. దేశం లోనే అతిపెద్దదైన  గిరిజన  వన దెవతల మహా జాతర సమ్మక్క సారలమ్మ వెళ్లలేని వారికి ఆర్టీసీ వారు ఒక గొప్ప అవకాశాన్ని కలిపిస్తున్నారు. నిర్మల్ బస్టాండ్ లో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసి కేవలం 299/- రూ! ! లకే మీ ఇంటి వద్దకు ఆ మహా ప్రసాదాన్ని కార్గో ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. వీటికి సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎం) నవీన్ కుమార్ స్టేషన్ మేనేజర్ ఏ.ఆర్.రెడ్డి, వి.జి.రెడ్డి, కార్గో డి. ఎం.ఈ. కిషోర్ కుమార్, కంట్రోలర్లు ఎం.సి.శేఖర్, డి. గంగన్న పాల్గొన్నారు.