calender_icon.png 28 December, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిపుర రాష్ట్ర గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సంకినేని

28-12-2025 04:42:55 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి లోక్ భవన్ అగర్తలలో బిజెపి రాష్ట్ర నాయకులు & మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గవర్నర్ ను బోకి శాలువాతో ఘనంగా సన్మానించారు.