6 July, 2026 | 4:10 PM

Breaking News

ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •  

పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తుల పట్టివేత

25-03-2025 11:03 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ సుభాష్ నగర్ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పట్టణ సుభాష్ నగర్ శివారు మార్కెట్ యార్డు వెనకాల, పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు, ఖానాపూర్ పిఎస్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది, డి నరసవ్వ, జి నర్మదా, రైడ్ చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారని, వారి వద్ద రూ. 3440 నగదు సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.