6 July, 2026 | 3:12 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డ యువకులు

25-03-2025 11:07 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల టకారియానగర్ లో మంగళవారం సాయంత్రం పెట్రోలింగ్ చేస్తుండగా ఏడుగురు యువకులు బహిరంగంగా మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టబడ్డారు. పట్టుబడ్డ వారిలో పెట్టెం అశోక్(బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కాలనీ), బాదావత్ రమేష్ నాయక్(బెల్లంపల్లి రడంబాల బస్తి), కోవకుల సాయికుమార్ (బెల్లంపల్లి బస్తి), లావుడియా సాయికుమార్ (బెల్లంపల్లి రడగంబాల బస్తి), బెడ్డల అఖిల్ (బెల్లంపల్లి కాల్ టెక్స్), దార కౌశిక్ (బెల్లంపల్లి కాల్ టెక్స్), జన్నారపు అఖిలేష్ (బెల్లంపల్లి కాల్ టెక్స్) లు ఉన్నట్లు బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై కె.మహేందర్ తెలిపారు. వీరికి పోలీస్ స్టేషన్ లో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.