25 March, 2026 | 2:10 AM

శాంతి విద్యా నికేతన్ విద్యార్థినికి గురుకులంలో సీటు

25-03-2026 12:34 AM

ఆళ్లపల్లి, మార్చి 24, (విజయక్రాంతి): మండల కేంద్రంలో ని శాంతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న పరమ దీప్సిక ఐదవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలో అత్యంత ప్రతిభ కనబరిచి  రామవరం గురుకుల పాఠశాలలో సీట్ సాధించింది. మండల కేంద్రానికి చెందిన దీప్సిక ఎంతో పట్టుదలతో చదువులో రాణించి సీటు సంపాదించడం పట్ల పలువురు అభినందించారు చిన్నారి తల్లిదండ్రురులు పరమ సునీల్ కుమార్ సంగీత సీటు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.