17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

భారతీయ కళలు ప్రధానాంశంగా శివశంభో

30-03-2025 12:00 AM

సంగీత, సాహిత్య విలువలతో భక్తి ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘శివశంభో’. అనంత ఆర్ట్స్ పతాకంపై బొజ్జ రాజగోపాల్, సుగుణ దోరవేటి, శ్రీశైలంరెడ్డి నిర్మించారు. కృష్ణ ఇస్లావత్, కేశవర్ధిని హీరోహీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు నర్సింగ్‌రావు దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భర ణి, సుమన్, టార్జాన్, విజయ్ రం గరాజన్, చిల్లర వేణు, రామస్వా మి, రజాక్, మల్లేశ్, రవిరెడ్డి, రమేశ్‌యాదవ్, శ్రీకర్, విఘ్నేశ్, బేబీ రిషిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డీవోపీగా కారె సతీశ్‌కు మార్ పనిచేస్తుండగా.. మాటలు, పాటలు, సంగీతం దోరవేటి చెన్న య్య అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్‌తో అనౌన్స్ చేయించింది చిత్రబృం దం. ఆయన ప్రకటించిన మేరకు ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడు తూ.. ‘భారతీయ కళలైన సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా రూపొందించిన సందేశా త్మక చిత్రం ఇది. ఇలాంటి సినిమాలను అభిరుచి గల ప్రేక్షకులు తప్ప క ఆదరిస్తారు’ అన్నారు.  చిత్ర నిర్మాత, రచయిత, సంగీత దర్శకుడు దోరవేటితోపాటు మరో నిర్మాత బొజ్జ రాజగోపాల్, నటు లు రమేశ్, బేబీ రిషిత మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.