7 July, 2026 | 6:25 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

29-09-2025 01:11 AM

నిర్మల్, సెప్టెంబర్ ౨౮ (విజయక్రాంతి): మామడ మండలం పరిమండల్ గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  ఆదివా రం ఆవిష్కరించారు. గ్రామస్థులు, యువకు లు భారీ ర్యాలీతో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి, హిందూ ధర్మ రక్షణకు, పాటు పడిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను కొనియాడారు.

ఈ కార్యక్ర మంలో నాయకులు   రాంనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ , నాయకులు మెడిసెమ్మ రాజు, బాపురెడ్డి, సరికేల గంగ న్న, జాలం సింగ్, మల్లేష్, లింగారెడ్డి, మల్లయ్య,నవీన్, చిన్నయ్య, రమేష్, సురేష్, సతీష్, ధర్మాన్న, సంతోష్, రిత్విక్, యూత్ సభ్యులు, విడిసి సభ్యులు పాల్గొన్నారు.