calender_icon.png 2 December, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగంపేటలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్

02-12-2025 02:15:12 AM

కాంగ్రెస్‌లో చేరిన కార్యకర్తలు

కొల్చారం, డిసెంబర్ 1 :కొల్చారం మండ లం రంగంపేటలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం లో అధికార కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీటీసీ రా జ గౌడ్, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తలారి దుర్గేష్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుడు గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.