24-06-2025 12:17:43 AM
రాజాపూర్ జూన్ 23:బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో బలిదాన్ దివాస్ పురస్కరించుకుని డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కాటేపాగా ఆనంద్, డబ్లూ నరసింహ, గంగాధర్ గౌడ్, శేకర్ గౌడ్,ప్రవీణ్ గౌడ్,అరుణ్ రెడ్డి,నెల్లి నరసింహ , ఎబివిపి బాలరాజ్,మహేష్, నాగరాజు,సతీష్,మహేష్, తదితరులు పాల్గొన్నారు.