4 July, 2026 | 11:10 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

దోమకొండ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

21-03-2025 04:39 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం దోమకొండ(Domakonda) మండలంలోని గ్రామాలు జనాభా క్రైమ్ రేట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నూతనంగా వీధుల్లోకి చేరిన పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయాని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.... నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు ఏ విధంగా విధులు నిర్వహించాల్లో వారికి సూచించారు. ఆయన వెంట సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ డీ.స్రవంతి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.