9 May, 2026 | 5:35 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

విద్యార్థులకు క్రీడా పోటీలు

03-12-2025 05:37 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మండలం చిట్యాల గ్రామంలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ రూరల్ మండల విద్యాశాఖాధికారి పద్మ వెంకటేష్ మాట్లాడుతూ, దివ్యంగా విద్యార్థులను ప్రతి రోజు భవిత సెంటర్ కు పంపాలని, ప్రత్యేక శిక్షణ పొందిన ఐఆర్పిలు, వారిని సాధారణులుగా తీర్చి దిద్దే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వహీద్, సంతోష్, వజ్రమాల, ఇపిఆర్ శ్రీనివాస్ పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.