30 July, 2026 | 8:06 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

యూరియా కోసం లైన్‌లో నిలబడి..

03-09-2025 12:58 AM

 సొమ్మసిల్లి పడిపోయిన రైతు

గంభీరావుపేట, జూలై 2(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం వద్ద మంగళవారం ఉదయం నుండి యూరియా కోసం రైతులు పొడవాటి నిలబడి ఉండగా ఓ రైతు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కింద పడిపోయిన ఘటన మంగళవారం ఉద యం చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళ్తే, మండలానికి చెందిన పెండల మల్లయ్య (46) యూ రియా ఇస్తున్నారని తెలిసి లైన్లో నిలబడి ఉన్నాడు. ఒక్కసారిగా ఆయనకు ఫిట్స్ రావడంతో నేల పై పడిపోయాడు. అక్కడే ఉన్న రైతులు వెంటనే స్పందించి ఆయన్ని ప్రాథమిక చికిత్స చేయగా, విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఇంటికి తీసుకునివెళ్లారు.