18 April, 2026 | 3:57 PM

Breaking News

మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •  

బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి

20-06-2025 12:29 AM

గద్వాల, జూన్ 19 ( విజయక్రాంతి ) : ఎర్రవల్లి మండలం బీచుపల్లి ఆంజనేయ స్వామిని గు రువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గద్వాల శాసనసభ్యులు బం డ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ శాసనసభ్యులు విజయుడుతో కలిసి శ్రీ బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి దర్శించుకున్నారు.

రాష్ట్ర ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంజినేయు స్వామిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.