31-05-2025 12:16:32 AM
మండల వ్యవసాయ అధికారి శంకర్
బూర్గంపాడు,మే30 (విజయక్రాంతి):వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు, ఎ రువులు,మందులు,నకిలీవి అమ్మితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి శంకర్ అన్నారు.బూర్గంపాడు మండల పరిధిలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆయ న శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సం దర్భంగా షాపులలో గోదాములలో నిలువ ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను,రికార్డులను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి రసీదులు లే కుండా వ్యవసాయ ఉత్పత్తులు అమ్మితే చర్య లు తీసుకుంటామని నకిలీ ఎరువులు, విత్తనాలు,మందులు,అమ్మితే షాపులు సీజ్ చేసి షాపు యజమానుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.