17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

24-11-2025 10:36 AM

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా(Nizamabad Gurukul School) గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేగింది. చందూరులోని మైనార్టీ గురుకులంలో పదోతరగతి చదుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని నిజామాబాద్ కు చెందిన విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. హాస్టల్ సిబ్బంది సమాచారంతో ఘటనాస్తలికి చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యపై  దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.