29-10-2025 01:20:30 AM
ముషీరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : దేశంలో అత్యంత గౌరవనీయమైన చలన చిత్రోత్సవ అవార్డు ప్రదానోత్సవంగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(డీపీఐఎఫ్ఎఫ్)సల హా బోర్డు సభ్యురాలిగా ప్రముఖ వ్యాపారవేత్త,
సాంస్కృతిక రాయబారి, ప్రపం చ దాతృత్వవేత్త సుధారెడ్డిని నియమించినట్లు డీపీఐఎఫ్ఎఫ్ సీఈఓ అభిషేక్ మిశ్రా మంగళవారం నగరంలో విడు దల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ ఆమె చేరిక ప్రముఖ సలహాదారుల బృందానికి తోడుగా నిలుస్తుందని పేర్కొన్నారు.