17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను జూలై 31 తర్వాత అమలు చేయాలి

04-06-2025 12:09 AM

తపస్ వినతి

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): టీచర్ల సర్దుబాటు ఉత్తర్వు లను జూలై 31 తర్వాత అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వా న్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మం గళవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను ఆ సంఘం అధ్య క్ష, ప్రధానకార్యదర్శులు హన్మంత్‌రావు, నవాత్ సురేష్ కలిసి వినతి పత్రం అందజేశారు.

ప్రతి పాఠశాలకు తరగతికి ఒక టీచర్‌ను సర్దుబా టు చేయాలని, సాంఘిక శా స్త్రంలో పోస్టుల కేటాయింపులో 340 విద్యార్థుల వరకు ఒక పోస్టు ను కేటాయించడం సరైనది కాదని వివరించారు. 221 తర్వాత రెండవ పోస్ట్ కేటాయించాలని వారు కోరారు.