6 June, 2026 | 11:02 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసిల్దార్, సిఐ

28-03-2026 08:05 PM

మోతె,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తహసిల్దార్ వెంకన్న, సిఐ రామకృష్ణ రెడ్డి, శనివారం  తనిఖీ చేశారు. పదవ తరగతి  పరీక్ష వ్రాస్తున్న విద్యార్ధుల హాజరు శాతం, సౌకర్యాల పై  పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను పరిశీలించారు. విద్యార్ధుల ఆరోగ్య , భద్రత దృష్ట్యా, వైద్య సిబ్బంది, అవసరమైన  మెడిషన్ ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీప్ సూపర్డెంట్ బాసిత్, ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది నాగయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది సంతోష్ సింగ్, తదితరులు ఉన్నారు.