6 May, 2026 | 8:06 PM

Breaking News

చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   జనగణన 2027పై అవగాహన కార్యక్రమం   •   జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •  

గ్రూప్-1 నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలం

17-09-2025 11:34 PM

కొమురవెల్లి: గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ పూర్తిగా విఫలమైందని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎరుపుల మహేష్ అన్నారు. గ్రూప్ వన్ పరీక్షల పై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ ప్రభుత్వం కోర్టు ఇచ్చిన తీర్పుకు బాధ్యత వహించి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించి, వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆయన సూచించారు. తక్షణమే జీవో నెంబర్ 29 రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.