17 July, 2026 | 8:37 PM

Breaking News

నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •  

బీఆర్‌ఎస్ నాయకుడిపై దాడి హేయం

03-06-2024 12:05 AM

మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు

మంచిర్యాల, జూన్ 2 (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణ బీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి గడప రాకేశ్‌పై దాడి హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం రాకేశ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం ఎమ్మె ల్యేతో మాట్లాడారు. మంచిర్యాలలో రౌడీయిజానికి తెరలేవడం దురదృష్టకరమని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో ఇలాంటి అవాంచనీయ ఘటనలు జరుగలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు జరు గుతున్నా యో మంచిర్యాల ప్రజలు ఆలోచించాలని కోరారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.