3 July, 2026 | 5:25 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

క్లాక్ టవర్ పనులు పూర్తి చేయించాలి

17-06-2025 06:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద నిర్మాణంలో ఉన్న క్లాక్ టవర్(Clock Tower) పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కలాం గుణం సొసైటీ వెల్ఫేర్ అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావుకు వినతి పత్రం అందించారు. నిధులకూరత కారణంగా పనులు నిలిచిపోయిందని ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయనకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో కలం గుణం సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.