13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బిల్లులు రాలేదని.. డైనింగ్ హాల్‌కు తాళం

20-01-2026 02:01 AM
  1. ఇబ్బందులు పడ్డ విద్యార్థులు

బకాయిలు ఇప్పించాలని గుత్తేదారు వినతి

కొల్చారం, జనవరి19(విజయక్రాంతి): బిల్లులు చెల్లించలేదని నిరసిస్తూ కొల్చారం మండలం చిన్నఘనపూర్ హైస్కూల్‌లోని డై నింగ్ హాల్‌కు గుత్తేదారు మంగలి శంకర్ తా ళం వేశారు. దీంతో మధ్యాహ్న భోజనం చే సేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ‘మన ఊరు -మన బడి’ కింద 10 లక్షల సొంత డబ్బుతో హాల్ నిర్మించి మూడేళ్లయినా ప్రభుత్వం నుంచి నయా పై సా రాలేదని గుత్తేదాదు ఆవేదన వ్యక్తం చేశా రు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తన బకాయిలు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.