13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

21న భక్త మార్కండేయ శోభాయాత్ర

20-01-2026 02:02 AM

సిద్దిపేట క్రైం, జనవరి 19 : ఈ నెల 21న భక్త మార్కండేయ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తామని పద్మశాలి యు వజన సంఘం అధ్యక్షుడు బైరి మురళి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పద్మశాలి సమా జం నాయకులు మాట్లాడారు. సిద్దిపేట పట్ట ణ పద్మశాలి సమాజం, మహిళా విభాగం, యువజన సంఘo వారి ఆధ్వర్యంలో జరిగే శోభాయాత్రలో యువతీ,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పట్టణ పద్మ శాలి యువజన సమాజం ఉపాధ్యక్షులు మె రుగు అజయ్, ఉపాధ్యక్షులు బింగి సాయికుమార్, సహాయ కార్యదర్శి పుట్ట రాకేష్ కార్యవర్గ సభ్యులు ఎరుకుల స్వామి,రాము పాల్గొన్నారు.