మట్టపల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే
15-12-2025 01:42 AM
హుజూర్ నగర్, డిసెంబర్ 14 : మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు శానంపూడి సైదిరెడ్డి, ఖమ్మం బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల య కమిటీ సభ్యులు, దేవాలయ సిబ్బం ది నాయకులకు సత్కరించారు. ఈ కా ర్యక్రమంలో మట్టపల్లి మాజీ సర్పంచ్ వెంకటరమణ, బీజేపీ మండల అధ్యక్షులు వెంకట శివ, అయ్యప్ప, సోమ గాని ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.




