22 June, 2026 | 3:28 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

కొమ్ముకాస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలి

24-04-2025 12:44 AM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో బుధవారం గాం ధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా, పెద ముస్లిం ప్రజల అభ్యున్నతికి అడ్డుకట్ట వేసి, ఈ రోజు భారత ప్రధాని  నరేంద్ర మోదీ ‘సభ్ కా సాత్...

సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్‘ నినాదం తో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదించడం పై మత విద్వేషపు విషాన్ని చిమ్ముతున్న  ఎం ఐఎం పార్టి నీ ఓడించి, రజాకర్ పార్టీ కి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీ లకు బుద్ధి చెప్పాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఓటు హక్కును వినియోగించుకునే ప్రజా ప్రతినిధులను కోరారు.