16 April, 2026 | 10:48 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

శివాజీతోనే అఖండ భారతదేశం

20-02-2026 01:45 AM

ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులు చిన్నోల్ల రామకృష్ణ రావు

కామారెడ్డి, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఛత్రపతి శివాజీ లేకపోతే నేడు ఈ అఖండ భారతదేశం ఉండేది కాదని ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులు చిన్నోళ్ల రామకృష్ణారావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా నిర్వహించిన కార్యక్రమంలో  ఛత్రపతి శివాజీ లేకపోతే నేడు ఈ అఖండ భారతదేశం ఉండేది కాదని అన్నారు, దేవాలయాలు, హిందూ ధర్మం, భావి తరాలకు అఖండ భారతాన్ని అందించడం చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ  అని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.

అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దేవునిపల్లి ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు చినోళ్ల రామకృష్ణ రావు, ఉపాధ్యక్షుడు నిట్టు గోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి ఇస్రోజీవాడి బాపూరావు, జిల్లా నాయకుడు అంబీర్ మనోహర్ రావు, సంఘం సభ్యులు  నిట్టు రవీందర్ రావు, నిట్టు లింగారావు,  చిన్నోళ్ల రజనీకాంత్ రావు,కంటలే రజినీకాంత్ రావు వివిధ అధ్యక్షుడు గంగారం తదితరులు పాల్గొన్నారు.

భారతదేశం ఉండేది కాదని, దేవాలయాలు, హిందూధర్మం ఉండేది కాదని అర్యక్షత్రియ అధ్యక్షుడు చిన్నోళ్ల రామక్రిష్ణ రావు అన్నారు. భావి తరాలకు అఖండ భారతాన్ని అందించడం చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ  అని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో దేవునిపల్లి ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు చినోళ్ల రామకృష్ణ రావు, ఉపాధ్యక్షుడు నిట్టు గోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి ఇస్రోజీవాడి బాపూరావు, జిల్లా నాయకుడు అంబీర్ మనోహర్ రావు, సంఘం సభ్యులు  నిట్టు రవీందర్ రావు, నిట్టు లింగారావు,  చిన్నోళ్ల రజనీకాంత్ రావు,కంటలే రజినీకాంత్ రావు వివిధ అధ్యక్షుడు గంగారం తదితరులు పాల్గొన్నారు.