23 March, 2026 | 5:45 PM

Breaking News

ఇరాన్‌‌తో యుద్ధానికి బ్రేక్.. ట్రంప్ సంచలన ప్రకటన   •   మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్   •   పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి   •   రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్.. అంకెల గారడి బడ్జెట్   •   ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి   •   కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి   •   ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం   •   అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం   •  

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. నిందితులకు 3 రోజుల కస్టడీ

23-03-2026 04:11 PM

హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు( Moinabad farmhouse drugs case) నిందితులకు కోర్టు మూడు రోజుల కస్టడీ విధించింది. నిందితులు ఈ రోజు సాయంత్రం 4.30 నుంచి ఈ నెల 26 సాయంత్రం 4.30 వరకు కస్టడీలో ఉండనున్నారు. ఉదయం 6  నుంచి రాత్రి 7 గంటల మధ్యే విచారణ చేయాలని ఉప్పరపల్లి కోర్టు ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను సిట్ అధికారులు విచారించనున్నారు. రోహిత్ రెడ్డి తరుఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.