5 May, 2026 | 1:47 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

హైకోర్టులో ముగ్గురు శాశ్వత జడ్జీలు

06-02-2025 12:47 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): హైకోర్టు అదనపు న్యాయమూ ర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి, జస్టిస్ కలశికం సుజనను పూర్తిస్థాయి న్యాయమూర్తులుగా చేయాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ ముగ్గురినీ శాశ్వత న్యాయ మూర్తులుగా చేయా లనే ప్రతిపాదనకు బుధవారం సుప్రీం కోర్టు కొలీజియం సమ్మతించింది.