17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి..

23-04-2025 04:42 PM

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కుంజ సూర్య..

పర్యాటకులపై దాడి అమానవీయ చర్య..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి పట్ల రాష్ట్ర మంత్రి సీతక్క(State Minister Seethakka) కుమారుడు కుంజ సూర్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడు(Terror Attack)ల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. 27 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్నారు. తీవ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకొని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.