14-06-2025 12:18:49 AM
కాల్పులు జరిపి పారిపోతున్న మావోయిస్టులను పట్టుకున్న పోలీసులు
చర్ల, జూన్ 13 (విజయక్రాంతి): చర్ల సరిహద్దు రాష్ట్రమైన చతిస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా మల్కన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సైనికులపై కాల్పులు జరిపి పారిపోతున్న ఇద్దరు మావోయిస్టులను మల్కన్గిరి పోలీసులు అరె స్టు చేశారు.అరెస్టు చేసిన మావోయిస్టుల నుండి పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన మావోయిస్టులు కేసా కవాసి దర్భా ఏరియా కమిటీ సభ్యుడు, మిలటరీ ప్లాటూన్ సెక్షన్ 1కి చెంది న రాకేష్ అలియాస్ సంజు కుంజమ్గా గుర్తించారు. అరెస్టు చేసిన మావోయిస్టుల నుండి పిస్టల్, వాకీ టాకీ, కార్ట్రిడ్జ్లు ఇతర పేలుడు ప దార్థాలు స్వాధీనం చేసుకున్నారు.