2 May, 2026 | 7:23 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

ఓలానుంచి రెండు కొత్త మోటార్ సైకిళ్లు

06-02-2025 12:46 AM

చెన్నై: విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్  రోడ్‌స్టర్ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లనుతాజాగా లాంచ్ చేసింది. ఇటీవల థర్డ్ జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన స్కూటర్లను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ఎక్స్+ సేరిట విద్యుత్ మోటారు సైకిళ్లను విడుదల చేసింది.

వేర్వేరు బ్యాటరీ వేరియంట్లలో ఇవి లభ్యమవుతాయి. వీటి ధర రూ.74,999( ఎక్స్ షోరూమ్)నుంచి ప్రారంభమవుతాయి. బుధవారంనుంచి బుకింగ్స్ స్వీకరిస్తామని, వచ్చే నెలనుంచి  డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ తెలిపారు.