21-06-2025 12:39:29 AM
జేఎన్టీయూలో ప్రత్యేక కార్యక్రమం
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): జేఎన్టీయూహెచ్లో శనివా రం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రధానంగా కోర్ బ్రాంచీలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూ ద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టీయూ అధికారులతోపాటు పారిశ్రా మిక వేత్తలు, విద్యావేత్తలు తల్లిదండ్రు లు హాజరుకానున్నారు. దాదాపు 800 మందికిపైగా విద్యార్థులు ఇందు లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇదిలా ఉంగా ఈ నెల 23న తెలంగాణ ఉన్నత విద్యామండలి జర్నల్ను ఆవిష్కరించనుంది.