ఎల్లారెడ్డిలో ఏక్తా ర్యాలీ
01-11-2025 12:00 AM
ఎల్లారెడ్డి అక్టోబర్ 31 (విజయక్రాంతి): రాష్ట్ర ఏక్ తా దివాస్, సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం ఎల్లారెడ్డి సిఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి శివాజీ చౌక్ పోలీస్ స్టేషన్ వరకు 2కే రన్, నిర్వహించారు.
2కే రన్లో పాల్గొన్న, సిఐ రాజారెడ్డి విద్యార్థులతో ఎల్లారెడ్డి ఎస్ఐ, పోలీస్ సిబ్బందితో రాష్ట్ర ఏక్త దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వైద్యంలో ఏకత అనే సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ ఎస్త్స్ర 2 చారి, పోలీస్ సిబ్బంది అనిల్ గౌడ్ అమర్, పీర్ సింగ్, బాలకృష్ణ, గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.






