23-02-2026 12:58:38 AM
నూతన అసోసియేషన్ కార్యవర్గo ఎన్నిక
ఘట్ కేసర్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : చౌదరి గూడెం వెంకటసాయినగర్ కాలనీ ఫేజ్-1 అసోసియేషన్ నూతన కార్యవర్గoను ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నూతన అసోసియేషన్ కార్యవర్గం అధ్యక్షుడుగా పార్థివ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జి. ఆనంద్, ప్రధాన కార్యదర్శి మాల్యా అజ్మీరా,
కోశాధికారి చరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి విశ్వనాథ్, కార్యవర్గ సభ్యులుగా జనార్దన్, రవీందర్ రెడ్డి, శంకర్, సుధాకర్, సాగర్, పవన్, మహేష్, సందీప్, శ్రీకాంత్, లింగస్వామి, జగదీశ్వర్, కనకయ్య,హరికృష్ణ, రాజారామ్, సుభాష్, కుసుంభ, ఎన్నికల కమిటీ సభ్యులు గా మురళి, వెంకటేశ్వర్లు, జగదీశ్వర్, శంకర్ సుధాకర్ ఉన్నారు.