18 July, 2026 | 5:46 PM

డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం

18-07-2026 05:46 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులు ప్రమాదం చేశారు. కళాశాల పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయి చెత్తాచెదారం ఉండడంతో విద్యార్థులు అధ్యాపకులు సమాధానం ద్వారా వాటిని తొలగించారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధాకర్ వైస్ ప్రిన్సిపల్ గంగాధర్ అధ్యాపకులు పీజీ రెడ్డి తదితరులు ఉన్నారు.