11-06-2025 12:59:35 AM
రవి ప్రసాద్ గౌడ్, బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు
వారసిగూడ, జూన్ 10 (విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్స వం సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, బౌద్ధనగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు సాయి ప్రసాద్గౌడ్ ఆధ్వర్యంలో బౌ ద్ధనగర్ పార్కు లోపల మొక్కలు నాటే కార్యక్రమంలో బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యులు రవిప్రసాద్గౌడ్ మాట్లాడు తూ ప్రకృతి పరిరక్షణలో భాగంగా (ఏక్ పేడ్ మా కే నామ్) ప్రతి ఒక్కరూ తమ తల్లి గౌరవార్థం 5 మొక్కలు నా టి, భూమిని కాపాడే ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు.
ప్రకృతిని మనం కాపాడితే మానవజాతిని ప్రకృతి కాపాడుతుందని అంతేకాకుండా సమయానికి వర్షాలు కురిసి భూమి సస్యశ్యామలంగా మారి పంటలకు తాగునీటి సమస్యలకు దూరం కాగలమని ఎండ బారి నుండి స్వచ్ఛమైన గాలిని మనము నాటిన చెట్ల ద్వారా లోకానికి అందజేస్తుందని రవి ప్రసాద్ గౌడ్ తెలిపారు. ప్రభు గుప్తా. పోచయ్య యాదవ్. నాగేష్ రెడ్డి. హరి. నేతీ సత్యనారాయణ. వి ఎస్ రాజు. కొమరయ్య. అంబాల రాజు.
లడ్డు. సత్యనారాయణ. నాగరాజు. కుమార్. ప్రమోద్. ఉమాపతి. ఓము లు. నవీన్. అమరావతి. సుశీల. నాగమణి. సుధాకర్. సినిమా రాజు. నాగే ష్. వెంకటేష్. సురేష్. దీపక్. స్టవ్ సత్తి. సతీష్ నేత. సాయి. కుందన్. రూప్ సాయి. అశోక్. లక్ష్మి. కుమారి. అశోక్. శ్రీశైలం. తదితర బిజెపి నాయకులు పై కార్యక్రమంలో పాల్గొన్నారు.