28 July, 2026 | 1:16 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తాం

13-06-2026 12:00 AM

ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ మధుసూదన్ యాదవ్

హైదరాబాద్, జూన్ 12(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బోనాల జాతరను, ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ ఎం మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కార్యాలయంలో, కే రాజేష్ యాదవ్, ఖైరతాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ డీసీసీ సెక్రెటరీ అశోక్ కుమార్ యాదవ్‌లు మధుసూధన్‌ను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా, కే రాజేష్ యాదవ్, అశోక్ కుమార్ యాదవ్‌లు  మాట్లాడుతూ నగరంలో ఉన్న, అమ్మవారి ఆలయాల అభివృద్ధి, తన వంతు కృషి చేయాలని ఆయన్ని కోరినట్లు తెలిపారు.