17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మురుగునీటి వీధి పరిష్కారం ఏది

19-04-2025 12:42 AM
  1. రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు 
  2. ఏడాదిగా స్పందించని మునిసిపల్ అధికారులు

గజ్వేల్, ఏప్రిల్ 18: రోడ్డుపైకి వచ్చి మరి మురుగునీరు ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆఫీసర్స్ కాలనీ ప్రాంత కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడి టోరియం వెనక వీధుల్లో మురికి కాలువలు లేకపోవడంతో ఇండ్ల నుండి వచ్చే మురుగునీరు అంతా రోడ్లపైనే ప్రవహిస్తుంది. గత ఏడాదిగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో పరిస్థితి అలాగే కొనసాగుతుంది.

మురుగునీరు వీ ధుల్లోనే ప్రవహిస్తుండడంతో ప్రాంతమంతా దుర్గంధం బెదజల్లుతూ దోమలకు ఆలవాలంగా మారింది. ప్రజలు ఏడాదిగా ఇబ్బం దులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తు న్నారు. వెంటనే తమ ప్రాంత సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.