15 March, 2026 | 9:31 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

పిడుగుపాటుకు మహిళ మృతి

21-09-2024 12:56 AM

బెల్లంపల్లి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చులాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగు పడి గోలెం పోషక్క(55) మృతి చెందింది. పొలం పనులు ముగించుకుని, సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా వర్షం కురిసి, పిడుగు పడటంతో పోషక్క అక్కడికక్కడే మృతి చెందింది.