26 April, 2026 | 5:08 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

మీ బిడ్డలను సల్లంగా చూడు తల్లి..

03-07-2025 10:33 PM

మంథనిలో మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ దేవతలకు మొక్కల సమర్పణలో మహిళలు..

మంథని (విజయక్రాంతి): మీ బిడ్డలను సల్లంగా చూడు తల్లి అంటూ ఆషాడ మాసం పురస్కరించుకొని గురువారం మంథని పట్టణంలోని మర్రివాడ వీధిలో మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ దేవతలకు మర్రివాడ మహిళ భక్తులందరూ అమ్మ వాళ్లకు మొక్కులు సమర్పించుకోన్నారు.