15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రజాస్వామ్య స్ఫూర్తితో సరికొత్త ఆలోచన

04-06-2025 11:48 PM

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్..

హైదరాబాద్ (విజయక్రాంతి): ప్రజాస్వామ్య స్ఫూర్తితో సరికొత్త ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మహిళా పోలీసులతో ‘స్వాట్’ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ‘ప్రజా పాలనలో నిరసనలను పరిగణిస్తాం. నినాదాన్ని అలరిస్తాం. ఆవేదనను పరిష్కరిస్తాం. ఆడబిడ్డలను గౌరవిస్తాం’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై మహిళలు నిరసన వ్యక్తం చేస్తే.. వారి కోసం సిటీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళల గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా అదుపులోకి తీసుకునేందుకు 35 మంది మహిళా పోలీసులకు 45 రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు.