16 April, 2026 | 7:23 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

శ్రీ రాజరాజేశ్వర స్వామికి, నందీశ్వరునికి అభిషేకం..

19-10-2025 06:56 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని గుడిమిట్టపల్లి శివాలయంలో ఆదివారం మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రదోష సమయంలో జెషెట్టి సుమ రాంప్రసాద్ దంపతులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి, శ్రీ నందీశ్వర స్వామి వారికి మహా రుద్రాభిషేకం చేశారు. అర్చకులు అశోక్ దంపతులచే ప్రత్యేక పూజలు చేయించారు. వీరికి ఆ మహా దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని అశోక్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గుడి మిట్టపల్లి దేవాలయం సామాజిక సేవకుడు తోడుపునూరి రాజేంద్రప్రసాద్ భక్త బృందం పాల్గొన్నారు.