15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

03-02-2026 12:05 AM

లంచం తీసుకుంటూ దొరికిన ఆర్‌ఐ

నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): రైతు భూమిని రికార్డుల్లో, ఆన్‌లైన్ లో నమోదు చేసేందుకు రూ.20 వేల     లంచం తీసుకూంటూ నల్లగొండ జిల్లా గు ర్రంపొడు తహసీల్దార్ కార్యాలయ ఆర్‌ఐ మ హమ్మద్ ఏసీబీకి చిక్కాడు. ఎకరం 15 గం టల భూమిని తన పేరున చేర్చి, రికార్డులో నమోదు చేసి 1బి లో చేర్చాలని ఓ రైతు ఆర్‌ఐ మహమ్మద్‌ను సంప్రదించారు. అం దుకు ఆర్‌ఐ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన రైతు.. వారి సూచనతో సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐకు రూ. 20 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందన్ తెలిపారు.