28 March, 2026 | 6:00 PM

Breaking News

తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •  

ఏసీబీ వలలో మరో అవినీతి చేప

25-07-2024 03:14 PM

హనుమకొండ:  రాష్ట్రవ్యాప్తంగా ఓ పక్కన ఏసీబీ సోదాలు జరుగుతున్నప్పటికి అధికారులు మాత్రం లంచాలకు చేతులు సాపుతున్నారు. తాజాగా హనుమకొండలో ఓ అవినీతి అధికారిని ఏసీబీ వలకు చిక్కింది. పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీత రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్క పతకంతో సబ్ రిజస్ట్రార్ సునీత లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని, పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు జరిపి విచారణ చేశారు.