15 April, 2026 | 1:16 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

29-01-2026 10:39 AM

వాంకిడి, (విజయ క్రాంతి): వాంకిడి మండలం లేనిగూడకి చెందిన వాడై నివృతి (28) పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నట్లు వాంకిడి ఎస్సై మహేందర్  తెలిపారు. ఎస్సై తెలిపిన వివ రాల ప్రకారం వాడే నివృతి రెం డు సంవత్సరాలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడు తూ, హైదరాబాద్, చంద్రపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందా డు. మంగళవారం రాత్రి కడు పు నొప్పి తీవ్రం కావడంతో నొప్పి భరించలేక పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపు యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ తెలి పారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నట్లు  ఎస్సై పేర్కొన్నారు.