19 August, 2026 | 10:35 PM

నల్గొండ సంఘటనలో నిందితులకు మరణశిక్ష విధించాలి

19-08-2026 07:59 PM

- ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు

ముకరంపుర,(విజయ క్రాంతి): నల్గొండలో ఉపాధ్యాయురాలి హత్య మనసును కలిచివేసిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు వెంటనే మరణశిక్ష విధించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. రూపారెడ్డి మేడం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని పేర్కొన్నారు.