శ్రీ రామలింగేశ్వరలయం చైర్మన్గా అడ్డగుంట రాజేందర్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని శ్రీ రామేశ్వరాలయం శాశ్వత కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఆలయ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా శాశ్వత కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. శ్రీ రామేశ్వరాలయం చైర్మన్ గా అడ్డగుంట రాజేందర్ , వైస్ చైర్మన్ గా ధన్నమనేని కిషన్ రావు, ప్రధాన కార్యదర్శిగా కోరుట్ల కృష్ణాచారి, సహాయ కార్యదర్శిగా దాసరి రవి, కోశాధికారిగా కొల్లూరి శంకరయ్యతో పాటు కార్యవర్గ సభ్యులు మోరపల్లి మోహన్ రెడ్డి, చిటికేశవరావు, పాల రామారావు, మోరపల్లి తిరుపతిరెడ్డి (ఎంటీఆర్)ఉమ్మెంతల భాస్కర్ రెడ్డి తూడి కనుకయ్య, దాసరి దేవేందర్, పొన్నాల మల్లయ్య, మేకల రాజయ్య, కోడూరు అంజయ్య, ఉండాటి రమేష్, వెయ్యి గండ్ల భూమయ్యలు వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు ఓగుల పూజ రాజేందర్, ఉప సర్పంచ్ దాసరి రాజమల్లు తో పాటు ప్రముఖులు పాల్గొన్నారు.




