17 June, 2026 | 12:22 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

ప్రత్యేక పూజలు నిర్వహించిన అడిషనల్ కలెక్టర్

09-10-2024 12:23 PM

కొండపాక (విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో శివాలయం వద్ద ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం రోజున సరస్వతి అమ్మవారిగా దర్శనమిచ్చారు. అమ్మవారి మండపానికి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఉషోదయ యూత్ సభ్యులు అడిషనల్ కలెక్టర్ కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ యూత్ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.